HomeNationalNAMO BHARAT TRAIN: అత్యాధునిక సౌకర్యాలతో...నమో భారత్ రైలు

NAMO BHARAT TRAIN: అత్యాధునిక సౌకర్యాలతో…నమో భారత్ రైలు

Published on

spot_img

దేశంలో అతి పెద్ద ప్రభుత్వంరంగ సంస్థ అయిన రైల్వే కొత్త పుంతలు తొక్కుతుంది. అత్యాధునిక సౌకర్యాలతో కేంద్ర ప్రభుత్వం కొత్త రైళ్లను ప్రవేశపెడుతుంది. కొద్ది రోజుల ముందే వందే భారత్ వంటి రైళ్లను ప్రవేశపెట్టి ఓౌరా అనిపించింది. తాజాగా ….దేశంలో 16 బోగీలతో తొలి నమో భారత్‌ ర్యాపిడ్‌ రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. ఏప్రిల్‌ 24న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు. బిహార్‌లోని జయ్‌నగర్‌ -పట్నా స్టేషన్ల మధ్య ఈ రైలు సేవలందించనుందని కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది.

దేశంలోనే తొలి నమో భారత్‌ రైలు గతేడాది సెప్టెంబర్‌లో అహ్మదాబాద్‌ -భుజ్‌ స్టేషన్ల మధ్య ప్రారంభమైనప్పటికీ.. అందులో కేవలం 12 కోచ్‌లు మాత్రమే ఉన్నాయి. ఎక్కువ మంది ప్రయాణికులకు సేవలందించాలనే ఉద్దేశంతో… కోచ్‌ల సంఖ్యను పెంచాలని నిర్ణయించిన రైల్వే అధికారులు.. తాజాగా 16 కోచ్‌లతో కొత్త రైలును సిద్ధం చేశారు.

Latest articles

RAMDEV BABA: తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు : డిల్లీ హైకోర్టు

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యోగా గురువు రామ్‌దేవ్ బాబా పై డిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కొన్ని రోజుల క్రితం...

TERRARIST ATTACK: జమ్మూకశ్మీర్‌లో పర్యటకులపై ఉగ్రదాడి

మంగళవారం జమ్మూకశ్మీర్‌లో పర్యటకులపై ఉగ్రవాదులు దాడులు చేశారు. ఇందులో.. ముగ్గురు మృతి చెందగా... 9మంది తీవ్రంగా గాయపడ్డారు. అనంత్‌నాగ్‌...

GOLD PRICE: బంగారం ధగ…ధగలు

సోమవారం సాయంత్రం తొలిసారి లక్ష రూపాయలు దాటిన 10 గ్రాముల మేలిమి బంగారం...తాజాగా మంగళవారం మరో రూ.2 వేలు...

PSR ANJANEYULU: అన్నీ తానై చూసుకున్నారు…అందుకే అరెస్ట్ అయ్యారు

వివాదాస్పద ఐపీఎస్ ఆఫీసర్ గా పేరున్న ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును ఏపీ సీఐడీ పోలీసులు...

More like this

RAMDEV BABA: తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు : డిల్లీ హైకోర్టు

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యోగా గురువు రామ్‌దేవ్ బాబా పై డిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కొన్ని రోజుల క్రితం...

TERRARIST ATTACK: జమ్మూకశ్మీర్‌లో పర్యటకులపై ఉగ్రదాడి

మంగళవారం జమ్మూకశ్మీర్‌లో పర్యటకులపై ఉగ్రవాదులు దాడులు చేశారు. ఇందులో.. ముగ్గురు మృతి చెందగా... 9మంది తీవ్రంగా గాయపడ్డారు. అనంత్‌నాగ్‌...

GOLD PRICE: బంగారం ధగ…ధగలు

సోమవారం సాయంత్రం తొలిసారి లక్ష రూపాయలు దాటిన 10 గ్రాముల మేలిమి బంగారం...తాజాగా మంగళవారం మరో రూ.2 వేలు...