HomeCrimeHyderabad: ముషీరాబాద్ లో విషాదం.. అప్పుడే పుట్టిన శిశువుకి దహనం!

Hyderabad: ముషీరాబాద్ లో విషాదం.. అప్పుడే పుట్టిన శిశువుకి దహనం!

Published on

spot_img

హైదరాబాద్: ముషీరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ స్టేడియంలో అప్పుడే పుట్టిన శిశువుకి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించినట్టు స్థానికులు గుర్తించారు. శిశువుకు నిప్పు పెట్టిన సమాచారం తెలియగానే స్థానికులు ఆ ప్రాంతానికి తరలివచ్చారు. సమాచారం అందుకున్న దోమలగూడ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతి చెందిన శిశువు అప్పుడే పుట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఏసీపీ గురు రాఘవేంద్ర, దోమలగూడ సీఐ శ్రీనివాసరెడ్డి ఆ శిశువుకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు.

ఘటనా స్థలానికి తరలివచ్చిన స్థానికులు
శిశువును దహనం చేసిన ప్రాంతం ఇదే…

Latest articles

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

TML: కారులలో ఊపిరాడక ఏడుస్తున్న పిల్లలను……సమయస్పూర్తితో…రక్షించిన తిరుమల పోలీసులు

కారు డోర్ లాక్ కావడంతో.... ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రక్షించిన ఘటన తిరుమలలో జరిగింది. వైఎస్సార్‌ జిల్లా...

More like this

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...