HomeNationalMODI-SRILANKA:తమిళ జాలర్లను విడిచిపెట్టండి: ప్రధాని మోదీ

MODI-SRILANKA:తమిళ జాలర్లను విడిచిపెట్టండి: ప్రధాని మోదీ

Published on

spot_img

శ్రీలంక పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ తమిళ జాలర్లను వెంటనే విడుదల చేయాలని, వారి పడవలను విడిచిపెట్టాలని శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ను కోరారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కారించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే…. అని తమిళనాడు ప్రభుత్వం పలుమార్లు వెల్లడించిన నేపధ్యంలో…. శ్రీలంక పర్యటనలో ఉన్న మోడీ ఈ అభ్యర్థన చేసారు. కచ్ఛతీవు వద్ద రాష్ట్ర జాలర్లు చేపలు పట్టేందుకు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్‌ తెలిపారు. తమ రాష్ట్ర మత్స్యకారులను భారతీయ జాలర్లుగా కేంద్రం చూడాలన్నారు. జాలర్ల అంశంపై 2010 తర్వాత భారత్ – శ్రీలంక మధ్య చర్చలు జరుగలేవన్నారు.

Latest articles

MLC Kavitha : ఏఐతో కాదు… అనుముల ఇంటెలిజెన్స్‌తోనే ప్రమాదం!

హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ప్రమాదమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని, వాస్తవానికి అనుముల ఇంటెలిజెన్స్ (ఏఐ)తోనే ప్రమాదమని...

TDP : మంత్రి సవిత సమక్షంలో తమ్ముళ్ల తన్నులాట !

* పులివెందుల టీడీపీలో బయటపడ్డ విభేదాలు.. * బీటెక్ రవి, రాంగోపాల్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు * మంత్రి ఆధ్వర్యంలో...

MANCHU MANOJ: మరోసారి రచ్చకెక్కిన మంచు ఫ్యామిలీ

మంచు ఫ్యామిలీలో మరోసారి రచ్చ రాజుకుంది. తాజాగా.... మంచు మనోజ్, మంచు విష్ణుపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో...

KHARGE: జాతీయ నాయకులపై కుట్ర : ఖర్గే ఆరోపణలు

భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. దేశం కోసం పోరాడిన జాతీయ...

More like this

MLC Kavitha : ఏఐతో కాదు… అనుముల ఇంటెలిజెన్స్‌తోనే ప్రమాదం!

హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ప్రమాదమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని, వాస్తవానికి అనుముల ఇంటెలిజెన్స్ (ఏఐ)తోనే ప్రమాదమని...

TDP : మంత్రి సవిత సమక్షంలో తమ్ముళ్ల తన్నులాట !

* పులివెందుల టీడీపీలో బయటపడ్డ విభేదాలు.. * బీటెక్ రవి, రాంగోపాల్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు * మంత్రి ఆధ్వర్యంలో...

MANCHU MANOJ: మరోసారి రచ్చకెక్కిన మంచు ఫ్యామిలీ

మంచు ఫ్యామిలీలో మరోసారి రచ్చ రాజుకుంది. తాజాగా.... మంచు మనోజ్, మంచు విష్ణుపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో...