HomeTelanganaKMM:పెద్ద సంఖ్యలో లొంగిపోయిన మావోయిస్టులు

KMM:పెద్ద సంఖ్యలో లొంగిపోయిన మావోయిస్టులు

Published on

spot_img

కొత్తగూడెం మల్టీ జోన్‌-1 ఐజీ చంద్రశేఖర్‌ రెడ్డి సమక్షంలో 86 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. లొంగిపోయిన మావోయిస్టులంతా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందినవారని తెలిపారు. వీరిలో 66 మంంది పురుషులు, 20 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న…ఆపరేషన్‌ చేయూత…. కార్యక్రమంలో భాగంగా వీరంతా లొంగిపోయినట్లు ఐజీ పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి తక్షణ సాయం కింద రూ. 25 వేలు అందజేయనున్నట్లు తెలిపారు.

 

Latest articles

MLC Kavitha : ఏఐతో కాదు… అనుముల ఇంటెలిజెన్స్‌తోనే ప్రమాదం!

హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ప్రమాదమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని, వాస్తవానికి అనుముల ఇంటెలిజెన్స్ (ఏఐ)తోనే ప్రమాదమని...

TDP : మంత్రి సవిత సమక్షంలో తమ్ముళ్ల తన్నులాట !

* పులివెందుల టీడీపీలో బయటపడ్డ విభేదాలు.. * బీటెక్ రవి, రాంగోపాల్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు * మంత్రి ఆధ్వర్యంలో...

MANCHU MANOJ: మరోసారి రచ్చకెక్కిన మంచు ఫ్యామిలీ

మంచు ఫ్యామిలీలో మరోసారి రచ్చ రాజుకుంది. తాజాగా.... మంచు మనోజ్, మంచు విష్ణుపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో...

KHARGE: జాతీయ నాయకులపై కుట్ర : ఖర్గే ఆరోపణలు

భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. దేశం కోసం పోరాడిన జాతీయ...

More like this

MLC Kavitha : ఏఐతో కాదు… అనుముల ఇంటెలిజెన్స్‌తోనే ప్రమాదం!

హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ప్రమాదమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని, వాస్తవానికి అనుముల ఇంటెలిజెన్స్ (ఏఐ)తోనే ప్రమాదమని...

TDP : మంత్రి సవిత సమక్షంలో తమ్ముళ్ల తన్నులాట !

* పులివెందుల టీడీపీలో బయటపడ్డ విభేదాలు.. * బీటెక్ రవి, రాంగోపాల్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు * మంత్రి ఆధ్వర్యంలో...

MANCHU MANOJ: మరోసారి రచ్చకెక్కిన మంచు ఫ్యామిలీ

మంచు ఫ్యామిలీలో మరోసారి రచ్చ రాజుకుంది. తాజాగా.... మంచు మనోజ్, మంచు విష్ణుపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో...