HomeTelanganaGummadi Narasaiah: ఎట్టకేలకు సీఎంను కలిసిన మాజీ ఎమ్మెల్యే నర్సయ్య..

Gummadi Narasaiah: ఎట్టకేలకు సీఎంను కలిసిన మాజీ ఎమ్మెల్యే నర్సయ్య..

Published on

spot_img

హైదరాబాద్: సీపీఐ(ఎంఎల్) నేత, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఎట్టకేలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రిని కలవడానికి అవకాశం లభించడం లేదంటూ గత 15 రోజులుగా గుమ్మడి నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని కలవడానికి పలుసార్లు వెళ్లినప్పటికీ గేటు వద్దే తనను ఆపేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ క్రమంలో సీఎం అపాయింట్‌మెంట్ లభించడంతో అసెంబ్లీ ప్రాంగణంలో ఇవాళ ఆయనను కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి గుమ్మడి నర్సయ్య ఒక లేఖను అందజేశారు. మాజీ ఎమ్మెల్యేను రేవంత్ రెడ్డి ఆప్యాయంగా పలకరించారు.

Latest articles

Crime News: కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట: చిలుకూరు మండలంలోని గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి...

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

More like this

Crime News: కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట: చిలుకూరు మండలంలోని గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి...

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...