HomeAndhra PradeshTirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on

spot_img

దీపావ‌ళి ప‌ర్వదినం కావ‌డంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భ‌క్తులు స్వామివారిని ద‌ర్శించుకునేందుకు త‌ర‌లి వ‌స్తున్నారు. దీంతో ప్రస్తుతం 10 కంపార్టు మెంట్లు నిండిపోయాయి. ఇక‌ టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కోసం 12 గంటల స‌మ‌యం ప‌డుతోంది. ఇక బుధ‌వారం శ్రీవారిని 59,140 మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. వీరిలో 16, 211 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.37 కోట్లు వచ్చింది.

Latest articles

CHILD TRAFFICKING: పిల్లల అక్రమ రవాణాదారులు.. హంతకులకంటే ప్రమాదకరం : సుప్రీం కోర్టు

పిల్లల అక్రమ రవాణా విషయంలో... సుప్రీంకోర్టు సీరియస్ అయింది. చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడేవారిని చట్టం ముందుంచాలని... అలాంటి...

AMERICA: ట్రంప్‌ కు వ్యతిరేకంగా….ర్యాలీలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు మొదలయ్యాయి. ట్రంప్‌తో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని ఆరోపిస్తూ......

VIDADALA RAJINI : విడుదల రజినికి చేదు అనుభవం

పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో... మాజీ మంత్రి విడదల రజినికి చేదు అనుభవం ఎదురైంది. వక్ఫ్‌ సవరణ బిల్లును పార్లమెంట్‌...

JAPAN: ఒసాకో ఎక్స్‌పోలో…తెలంగాణ రాష్ట్రం

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా...జపాన్ లో రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతుంది. కిటాక్యూషు నుంచి ఒసాకా చేరుకున్న రేవంత్...

More like this

CHILD TRAFFICKING: పిల్లల అక్రమ రవాణాదారులు.. హంతకులకంటే ప్రమాదకరం : సుప్రీం కోర్టు

పిల్లల అక్రమ రవాణా విషయంలో... సుప్రీంకోర్టు సీరియస్ అయింది. చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడేవారిని చట్టం ముందుంచాలని... అలాంటి...

AMERICA: ట్రంప్‌ కు వ్యతిరేకంగా….ర్యాలీలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు మొదలయ్యాయి. ట్రంప్‌తో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని ఆరోపిస్తూ......

VIDADALA RAJINI : విడుదల రజినికి చేదు అనుభవం

పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో... మాజీ మంత్రి విడదల రజినికి చేదు అనుభవం ఎదురైంది. వక్ఫ్‌ సవరణ బిల్లును పార్లమెంట్‌...