editor

Crime News: కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట: చిలుకూరు మండలంలోని గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ కు చెందిన కృష్ణవేణి... గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. ఇవాళ కృష్ణవేణి దగ్గరకు ఆమె తల్లి వచ్చింది. ఆత్మహత్యకు ముందు తల్లితోనే హాస్టల్ గదిలో గడిపింది. తల్లి వెళ్లాక ఏమైందో, ఏమో.. తెల్లవారుజామున...

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై బాధిత కుటుంబం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది. నకిలీ డాక్యుమెంట్ల ద్వారా కోర్టును తప్పుదోవ పట్టించాడని, తమకు అధికారులు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. గతంలో తాము మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన స్పందించి స్థలాన్ని పరిశీలించి,...
spot_img

Keep exploring

TREE MAN OF INDIA: వనజీవి రామయ్య ఇక లేరు

వనంతోటి జనం జనంతోటి వనం అని నమ్మే.... వనజీవి రామయ్య ఈ రోజు గుండే పోటుతో తుది శ్వాస...

VIJAYASHANTI: రాములమ్మ దంపతులకు బెదిరింపులు

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు వచ్చాయి. ఈ ఘటనపై బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో విజయశాంతి భర్త శ్రీనివాస ప్రసాద్‌...

CHINA: ఇంజనీరింగ్ అద్బుతం

గాజు వంతెనలు, భారీ నిర్మాణాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా... చైనా మరోసారి ఇంజినీరింగ్‌ అద్భుతం చేసింది. ఓ భారీ...

CRIME NEWS: పాస్టర్‌ ప్రవీణ్‌ మద్యం తాగి బైక్‌ నడిపాడు : ఐజీ

పాస్టర్‌ ప్రవీణ్ మృతిపై అనేక విధాలుగా దర్యాప్తు చేపట్టినట్లు ఐజీ అశోక్‌ కుమార్‌ కీలక విషయాలు తెలిపారు. ప్రవీణ్‌...

INTELLIGENCE WARN: దేశంలో ఉగ్రదాడులు జరగొచ్చు..

ముంబయి ఉగ్రదాడి కీలక కుట్రదారు తహవ్వుర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకువచ్చి విచారిస్తోన్న తరుణంలో....దేశంలో ఉగ్రదాడులు జరగవచ్చని...

REVANTH REDDY: అధికారులతో మూసీ పునరుజ్జీవనంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

మూసీ పునరుజ్జీవనంపై.... ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, మున్సిపల్ శాఖ...

VIJAYAWADA: మతసామరస్యం కోరుతూ…..ఏప్రిల్ 13 న సమైఖ్యతా శంఖారావం

భిన్నమతాలు, జాతులు, భాషలు, వర్గాలు , సంస్కృతుల సమాహారంగా ఉన్న మనదేశంలో... ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా... ఘర్షణలు...

STOCK MARKET: భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. మదుపరులకు మంచి పండుగే…

గత కొద్ది రోజుల నుండి... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశీయ మార్కెట్లు ఊగిసలాటలో...

Warangal: నిరుద్యోగం తాండవిస్తుంది

దేశంలో నే కాదు.... రాష్ట్రంలో నిరుద్యోగం ఎంతగా పెరిగిపోయిందో... వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన జాబ్ మేళాను చూస్తే......

CHANDRABABU: చంద్రబాబు బీసీ జపం….

ఎన్నికలు లేనప్పటికీ... ముందు జాగ్రత్త కోసమో ...ఏమో గానీ...సమాజంలో ఎక్కువ సంఖ్యలో బీసీలు ఉంటరని తెలుసుకున్న ప్రతి రాజకీయ...

AMERICA-CHINA: తగ్గేది… లే

అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరమవుతోంది. చైనాపై అమెరికా 145 శాతం సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. ఈ...

Google: గూగుల్‌ లో… మళ్ళీ లేఆఫ్‌లు….ఉద్యోగులపై వేటు..!

టెక్ దిగ్గజం ‘గూగుల్’లో మ‌రోసారి లేఆఫ్స్ చేప‌ట్టింది. ఆండ్రాయిడ్‌ సాఫ్ట్‌వేర్‌, పిక్సెల్‌ ఫోన్స్‌, క్రోమ్‌ బ్రౌజర్‌ విభాగాల్లో పనిచేస్తున్న...

Latest articles

Crime News: కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట: చిలుకూరు మండలంలోని గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి...

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...