చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ వేదకుమార్
అన్నారు. పురాతన కట్టడాలను భవిష్యత్ తరాలకు అందించాల్సి బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు.
నగరంలో అనేక వారసత్వ కట్టడాలు ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయాయని వేదకుమార్ అన్నారు. చారిత్రక కట్టడాల చుట్టూ 100 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దనే...
గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్ నేత
సుబ్రమణ్యస్వామి అన్నారు . టీటీడీ వ్యాపార ధోరణి వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతుున్నాయన్నారు. తిరుమలలోని గోశాలలో వందకు పైగా గోవులు మృతి చెందాయంటూ వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం లేపాయి.
ఈ...
విద్యుత్ వినియోగాన్ని తగ్గించేంచుకొని ఆదాయం పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందుకు అనుగునంగానే...
చర్యలు చేపట్టింది. ప్రభుత్వ...
ప్రేమ పెళ్ళికి దారితీస్తే....పెళ్ళి కలహానికి దారితీసింది. కలహానికి కారణం తెలిసింది. ఆ కారణమే...కలహాన్ని తరిమేసి...ప్రేమకు కొత్త రూపునిచ్చింది.
2000 సంవత్సరానికి......