తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ...
శనివారం (19.04.25 ) రోజున చిక్కడపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో పని చేస్తున్న... డాక్యుమెంట్ రైటర్ లు అందరూ...పెండౌన్ (బందు) నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు గాను సబ్ రిజిస్ట్రార్ కు లేఖను కూడా అందజేసారు. దీనికి సబ్ రిజిస్ట్రార్ , రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కార్యాలయానికి వచ్చే సాదారణ...
గురువారం (17.4.2025) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో.... పరిశ్రమలపై జరిగిన స్టాండింగ్ కమిటీలో....నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ మల్లు రవి MSME ల గురించి చర్చించారు , ఇందులో పలు బ్యాంకులు, టాటా, ఓలా, బజాజ్, పి ఆర్ వి టి వంటి అనేక రకాల సంస్థలు పాల్గొన్నాయి.
నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలోని...
విద్యుత్ వినియోగాన్ని తగ్గించేంచుకొని ఆదాయం పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందుకు అనుగునంగానే...
చర్యలు చేపట్టింది. ప్రభుత్వ...