HomeAndhra PradeshSHYAMALA : బెట్టింగ్ యాప్ ప్రమోషన్ తప్పు : శ్యామల

SHYAMALA : బెట్టింగ్ యాప్ ప్రమోషన్ తప్పు : శ్యామల

Published on

spot_img

హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న పలువురు ప్రముఖులపై తెలంగాణ పోలీసులు కోరడా ఝుళిపిస్తున్నారు. ఒక్కొక్కరుగా…విచారణకు హాజరై వివరణ ఇచ్చుకుంటాన్నారు. తాజాగా ప్రముఖ యాంకర్, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల పంజాగుట్ట పోలీసుల
ఎదుర తన లాయర్ తో కలిసి విచారణకు హాజరయ్యారు. దాదాపు గంటన్నర పాటు విచారణ కొనసాగింది.

విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని… విషయం కోర్టులో ఉండడం వల్ల ఈ సమయంలో దీనిపై మాట్లాడడం సరికాదని అన్నారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని, చట్టం, న్యాయవ్యవస్థపై నమ్మకముందని అన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం తప్పేనని.. దీనివల్ల నష్టపోయిన కుటుంబాల లోటు తీర్చలేమని.. ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని శ్యామల స్పష్టం చేశారు. అయితే తన పై నమోదైన కేసును కొట్టివేయాలని ముందస్తుగా పిటిషన్ దాఖలు చేయడంతో … అమెను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

Latest articles

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

TML: కారులలో ఊపిరాడక ఏడుస్తున్న పిల్లలను……సమయస్పూర్తితో…రక్షించిన తిరుమల పోలీసులు

కారు డోర్ లాక్ కావడంతో.... ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రక్షించిన ఘటన తిరుమలలో జరిగింది. వైఎస్సార్‌ జిల్లా...

More like this

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...