HomeNationalRANYA RAO: రన్యారావు స్మగ్లింగ్ కేసులో ఈడీ దర్యాప్తు

RANYA RAO: రన్యారావు స్మగ్లింగ్ కేసులో ఈడీ దర్యాప్తు

Published on

spot_img

ED RAIDS IN GOLD SMUGGLING CASE INVOLVING RANYARAO AND OTHERS

ప్రముఖ కన్నడ నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసు..సంచలనం రేపుతోంది. అంతేకాకుండా ఈ కేసులో కర్ణాటక ప్రభుత్వం సీఐడీ దర్యాప్తును ఉపసంహరించుకోవడంతో..హాట్ టాపిక్ గా మారింది. దీనిపై విమర్శలు చేలరేగడంతో..కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర స్పందించారు. సీఐడీ దర్యాప్తును ఉపసంహరించుకోవడంలో..ఎలాంటి ఒత్తిడి లేదని తేల్చి చెప్పారు. రన్యారావు తండ్రి రామచంద్రరావు IPS అధికారి కావడంతో ఈ కేసును డీపీఏఆర్‌ విభాగంతో దర్యాప్తు చేయించాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. ఒకేసారి 2 దర్యాప్తులు అనవసరమని గుర్తించి.. సీఐడీని తప్పించినట్లు హోం మంత్రి స్పష్టం చేశారు.

రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ED సైతం దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. బెంగళూరు సహా అనేక చోట్ల తనిఖీలు చేస్తున్నారు. మొత్తం నగరంలో 8 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇష్యూలో ఇప్పటికే సీబీఐ కూడా రంగంలోకి దిగి..దర్యాప్తు ముమ్మరం చేసింది. స్మగ్లింగ్ లో రన్యా రావుతో పాటు మరికొందరి పాత్ర ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సాక్ష్యాలను వెలికితీసేందుకు సీబీఐ, డీఆర్ఐలతో సమన్వయం చేసుకుంటున్న ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద ఇటీవల కేసు నమోదు చేసింది.

Latest articles

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

TML: కారులలో ఊపిరాడక ఏడుస్తున్న పిల్లలను……సమయస్పూర్తితో…రక్షించిన తిరుమల పోలీసులు

కారు డోర్ లాక్ కావడంతో.... ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రక్షించిన ఘటన తిరుమలలో జరిగింది. వైఎస్సార్‌ జిల్లా...

More like this

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...