HomeNationalMaharashtra Polls: సీఎంగా మరోసారి ఫడ్నవీస్?

Maharashtra Polls: సీఎంగా మరోసారి ఫడ్నవీస్?

Published on

spot_img

మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో నెక్ట్స్ సీఎం ఎవరన్నదానిపై చర్చ మొదలైంది. ఆ పదవి మరోసారి దేవేంద్ర ఫడ్నవీస్ కి దక్కుతుందని ఊహాగానాలు మొదలయ్యాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో 200కి పైగా సీట్లలో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉంది. దీంతో మహారాష్ట్ర నెక్ట్స్ సీఎం పదవి దేవేంద్ర ఫడ్నవీస్ కి దక్కే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయనతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాస్కులే భేటీ కానున్నారు. మరోవైపు బీజేపీ అగ్ర నాయకత్వం రేపు ముంబయికి కేంద్ర పరిశీలకును పంపనున్నట్టు తెలుస్తోంది. వారు కూటమి పార్టీలతో చర్చలు జరుపుతారు. ఈ నెల 28తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో కూటమి 72 గంటల్లోకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. నాగ్ పూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గంలో మాజీ సీఎం ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

కూటమిలోని బీజేపీ 149, శివసేన 81, ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేయాగా.. విపక్ష ఎంవీఏలోని కాంగ్రెస్ 101, శివసేన(ఉద్ధవ్) 95, ఎన్సీపీ(ఎస్పీ) 86 సీట్లలో బరిలో దిగగా.. బీఎస్పీ 237 చోట్ల, ఎంఐఎం 17 స్థానాల్లో పోటీ చేశాయి. అయితే, కూటమి తొలి విజయాన్ని దక్కించుకుంది. వడాలలో 59,764 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్ధి కాళిదాస్ నీలకంఠ్ గెలుపొందారు.

Latest articles

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

More like this

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...