HomeInternationalGOLD PRICE: బంగారం ధగ...ధగలు

GOLD PRICE: బంగారం ధగ…ధగలు

Published on

spot_img

సోమవారం సాయంత్రం తొలిసారి లక్ష రూపాయలు దాటిన 10 గ్రాముల మేలిమి బంగారం…తాజాగా మంగళవారం మరో రూ.2 వేలు పెరిగింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి రూ.1,02,000కు చేరింది. అంతర్జాతీయంగా చూస్తే ఔన్సు బంగారం ధర (31.10 గ్రాములకు ) 3,467 డాలర్లు పలుకుతోంది.

సాధారణంగా అక్షయ తృతీయకు ఎంతోకొంత బంగారం కొనుగోలు చేయడం జరుగుతుంది. కానీ బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో…కొనుగోలుదారులు వెనుకంజ వేస్తున్నారు. బంగారం వర్తకుల్లోనూ…. ఇటువంటి అభిప్రాయమే వ్యక్తమవుతుంది. కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అక్షయ తృతీయ రోజు నాటికి అనగా ఏప్రిల్ 30 రోజునైనా… బంగారం కాస్త అయినా తగ్గుతుందేమోనని ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఇదేస్థాయిలో ధరలు కొనసాగితే అమ్మకాలపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అనుకుంటున్నారు.

 

Latest articles

RAMDEV BABA: తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు : డిల్లీ హైకోర్టు

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యోగా గురువు రామ్‌దేవ్ బాబా పై డిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కొన్ని రోజుల క్రితం...

TERRARIST ATTACK: జమ్మూకశ్మీర్‌లో పర్యటకులపై ఉగ్రదాడి

మంగళవారం జమ్మూకశ్మీర్‌లో పర్యటకులపై ఉగ్రవాదులు దాడులు చేశారు. ఇందులో.. ముగ్గురు మృతి చెందగా... 9మంది తీవ్రంగా గాయపడ్డారు. అనంత్‌నాగ్‌...

PSR ANJANEYULU: అన్నీ తానై చూసుకున్నారు…అందుకే అరెస్ట్ అయ్యారు

వివాదాస్పద ఐపీఎస్ ఆఫీసర్ గా పేరున్న ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును ఏపీ సీఐడీ పోలీసులు...

NAMO BHARAT TRAIN: అత్యాధునిక సౌకర్యాలతో…నమో భారత్ రైలు

దేశంలో అతి పెద్ద ప్రభుత్వంరంగ సంస్థ అయిన రైల్వే కొత్త పుంతలు తొక్కుతుంది. అత్యాధునిక సౌకర్యాలతో కేంద్ర ప్రభుత్వం...

More like this

RAMDEV BABA: తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు : డిల్లీ హైకోర్టు

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యోగా గురువు రామ్‌దేవ్ బాబా పై డిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కొన్ని రోజుల క్రితం...

TERRARIST ATTACK: జమ్మూకశ్మీర్‌లో పర్యటకులపై ఉగ్రదాడి

మంగళవారం జమ్మూకశ్మీర్‌లో పర్యటకులపై ఉగ్రవాదులు దాడులు చేశారు. ఇందులో.. ముగ్గురు మృతి చెందగా... 9మంది తీవ్రంగా గాయపడ్డారు. అనంత్‌నాగ్‌...

PSR ANJANEYULU: అన్నీ తానై చూసుకున్నారు…అందుకే అరెస్ట్ అయ్యారు

వివాదాస్పద ఐపీఎస్ ఆఫీసర్ గా పేరున్న ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును ఏపీ సీఐడీ పోలీసులు...