HomeTelanganaNAGAR KURNOOL: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయం: డాక్టర్ మల్లు రవి

NAGAR KURNOOL: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయం: డాక్టర్ మల్లు రవి

Published on

spot_img

గురువారం (17.4.2025) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో…. పరిశ్రమలపై జరిగిన స్టాండింగ్ కమిటీలో….నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ మల్లు రవి MSME ల గురించి చర్చించారు , ఇందులో పలు బ్యాంకులు, టాటా, ఓలా, బజాజ్, పి ఆర్ వి టి వంటి అనేక రకాల సంస్థలు పాల్గొన్నాయి.

నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో… నిరుద్యోగ వ్యవస్థ లేకుండా చేయడమే…ధ్యేయంగా పనిచేస్తున్నారు ఎంపీ మల్లు రవి. ఇందుకనుగుణంగా…ఉద్యోగ మేళాలు నిర్వహించేందుకు నడుంబిగించారు. నిరుద్యోగులకు స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ ను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు, దీంతో పరిశ్రమలో ఉద్యోగాలు పొందాలనుకునే నిరుద్యోగులకు ఈ ట్రైనింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

‘యంగ్ ఇండియా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్’ను పైలెట్ ప్రాజెక్టు కింద…. నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో ఏర్పాటు చేయాలనే .. ప్రతిపాదనతో…. ‘యంగ్ ఇండియా స్కిల్ డెవలప్ మెంట్ ’యూనివర్సిటీ రిజిస్టర్ & ఓ ఎస్ డి చమన్ మోత గారికి …తన ప్రతినిధి ద్వారా వినతి పత్రాన్ని అందజేసారు ఎంపీ డాక్టర్ మల్లు రవి.

Latest articles

Crime News: కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట: చిలుకూరు మండలంలోని గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి...

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

More like this

Crime News: కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట: చిలుకూరు మండలంలోని గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి...

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...