HomeAndhra PradeshAP NEWS:పాఠశాలకో యాప్...సమస్త సమాచారం అరచేతిలో....

AP NEWS:పాఠశాలకో యాప్…సమస్త సమాచారం అరచేతిలో….

Published on

spot_img

పిల్లలు ఎలా చదువుతున్నారు….? వారికి ఏ సబ్జెక్టు ఏ టీచర్‌ బోధిస్తున్నారు…? పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి…? తదితర వివరాలన్నిఒక్క క్లిక్ తో తల్లిదండ్రులు తెలుసుకునేలా …పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక యాప్‌ తీసుకొస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటీ నుంచి నూతన విద్యావిధానంలో
సరికొత్త చర్యలకు శ్రీకారం చుడుతుంది. అర చేతిలోనే సమస్త సమాచారం అందించేలా యాప్‌ను రూపొందిస్తోంది. పిల్లల అపార్‌ నంబరుతో లాగిన్‌ అయితే చాలు ఆ పాఠశాల సమస్త సమాచారం కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఒకే పాఠశాల- ఒకే యాప్‌… విధానంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ దీనికి శ్రీకారం చుట్టారు. ఈ యాప్‌తోపాటు ప్రజలందరూ బడుల పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డును తీసుకొస్తున్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులకు యాప్‌ లాగిన్‌ ఇస్తారు. పిల్లల హాజరు, పరీక్షల్లో వారికి వచ్చిన మార్కులు, బడిలో చేసిన ఆరోగ్య పరీక్షల నివేదికలు పరిశీలించవచ్చు. పాఠశాలలోని గ్రంథాలయం, కంప్యూటర్‌ ల్యాబ్, మరుగుదొడ్లు, తరగతి గదులు, ఐఎఫ్‌పీ ప్యానళ్లు, స్మార్ట్‌టీవీలు ఇలా సమస్త సమాచారం ఫోన్‌లోనే చూసుకోవచ్చు.

Latest articles

CHIKKADAPALLY: డాక్యుమెంట్ రైటర్ ల నిరసన…

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ... శనివారం (19.04.25 ) రోజున చిక్కడపల్లి సబ్...

NAGAR KURNOOL: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయం: డాక్టర్ మల్లు రవి

గురువారం (17.4.2025) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో.... పరిశ్రమలపై జరిగిన స్టాండింగ్ కమిటీలో....నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర...

SUPREME COURT: దంపతులిద్దరూ….కూర్చొని మాట్లాడుకోవాలి : ఒమర్‌ అబ్దుల్లా విడాకుల కేసులో…

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు ఇప్పించాలని కోరుతూ... సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు...

NISSAN: AIతో… డ్రైవర్‌లెస్‌ కార్లు..

ప్రముఖ వాహనాల తయారీ సంస్థ నిస్సాన్‌ మరికొద్ది రోజుల్లో .... డ్రైవర్‌ లెస్‌ కార్లను తీసుకరావలని భావిస్తుంది. మార్కెట్లో...

More like this

CHIKKADAPALLY: డాక్యుమెంట్ రైటర్ ల నిరసన…

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ... శనివారం (19.04.25 ) రోజున చిక్కడపల్లి సబ్...

NAGAR KURNOOL: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయం: డాక్టర్ మల్లు రవి

గురువారం (17.4.2025) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో.... పరిశ్రమలపై జరిగిన స్టాండింగ్ కమిటీలో....నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర...

SUPREME COURT: దంపతులిద్దరూ….కూర్చొని మాట్లాడుకోవాలి : ఒమర్‌ అబ్దుల్లా విడాకుల కేసులో…

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు ఇప్పించాలని కోరుతూ... సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు...