HomeNationalMODI-SRILANKA:తమిళ జాలర్లను విడిచిపెట్టండి: ప్రధాని మోదీ

MODI-SRILANKA:తమిళ జాలర్లను విడిచిపెట్టండి: ప్రధాని మోదీ

Published on

spot_img

శ్రీలంక పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ తమిళ జాలర్లను వెంటనే విడుదల చేయాలని, వారి పడవలను విడిచిపెట్టాలని శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ను కోరారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కారించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే…. అని తమిళనాడు ప్రభుత్వం పలుమార్లు వెల్లడించిన నేపధ్యంలో…. శ్రీలంక పర్యటనలో ఉన్న మోడీ ఈ అభ్యర్థన చేసారు. కచ్ఛతీవు వద్ద రాష్ట్ర జాలర్లు చేపలు పట్టేందుకు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్‌ తెలిపారు. తమ రాష్ట్ర మత్స్యకారులను భారతీయ జాలర్లుగా కేంద్రం చూడాలన్నారు. జాలర్ల అంశంపై 2010 తర్వాత భారత్ – శ్రీలంక మధ్య చర్చలు జరుగలేవన్నారు.

Latest articles

VINAY NARWAL: పెళ్ళయిన ఆరు రోజులకే…. హృదయ విదారక ఘటన

హృదయవిదారక ఘటన...పెళ్లయి ఆరు రోజులే... కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఆ నవజంటపై ఉగ్రదాడి పంజావిసిరింది. ఏకాకిగా...

HYDRAA LOGO: నీటిబొట్టుతో… హైడ్రా లోగో

హైదరాబాద్ కు నీటి ప్రధాన్యత తెలిపేలా...హైడ్రా కొత్త లోగోను విడుదల చేశారు. కొత్తగా జలవనరుల శాఖను పోలి ఉండేలా...

EMERGENCY: సినిమాలో…నా అనుమతి లేకుండా… నా పేరు, నా పుస్తకం పేరు వాడారు

బాలీవుడ్‌ ప్రముఖ నటి కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రతో రూపొందించిన త చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ సినిమా నిర్మాణ సంస్థ...

GOLD PRICE: భారీగా తగ్గిన బంగారం…ఏమిటీ వైపరీత్యమూ…

అంతర్జాతీయ పరిణామాలతో... దేశీయ మార్కెట్‌లో గరిష్ఠానికి చేరిన బంగారం ధర బుధవారం కాస్త తగ్గింది. 10 గ్రాముల పుత్తడి...

More like this

VINAY NARWAL: పెళ్ళయిన ఆరు రోజులకే…. హృదయ విదారక ఘటన

హృదయవిదారక ఘటన...పెళ్లయి ఆరు రోజులే... కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఆ నవజంటపై ఉగ్రదాడి పంజావిసిరింది. ఏకాకిగా...

HYDRAA LOGO: నీటిబొట్టుతో… హైడ్రా లోగో

హైదరాబాద్ కు నీటి ప్రధాన్యత తెలిపేలా...హైడ్రా కొత్త లోగోను విడుదల చేశారు. కొత్తగా జలవనరుల శాఖను పోలి ఉండేలా...

EMERGENCY: సినిమాలో…నా అనుమతి లేకుండా… నా పేరు, నా పుస్తకం పేరు వాడారు

బాలీవుడ్‌ ప్రముఖ నటి కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రతో రూపొందించిన త చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ సినిమా నిర్మాణ సంస్థ...