HomeMoviesL2 Empuraan: రివైజ్డ్‌ వెర్షన్‌లో...

L2 Empuraan: రివైజ్డ్‌ వెర్షన్‌లో…

Published on

spot_img

ఇటీవలే విడుదలైన…. మలయాళ సినిమా ఎల్‌ 2: ఎంపురాన్‌ లోని కొన్ని సన్నివేశాలపై వివాదం నెలకొనడంతో… దర్శక, నిర్మాతలు మరోసారి సెన్సార్‌ బోర్డును ఆశ్రయించారు. దీంతో సెన్సార్‌ బోర్డు.. పలు సన్నివేశాలకు సంబంధించి 24 కట్స్‌ చెప్పింది. కొన్ని చోట్ల ఆడియో మ్యూట్‌ చేయాలని, కొన్ని పేర్లు మార్చాలని, కొన్ని విజువల్స్‌ తీసేయాలని, కొన్ని రీప్లేస్‌ చేయాలని సూచించింది. రివైజ్డ్‌ వెర్షన్‌ ఎప్పటి నుండి ప్రదర్శితమవుతుందన్న వివరాలు ఇంకా టీమ్ ప్రకటించలేదు.

మోహన్‌లాల్‌ హీరోగా…. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 27న విడుదలైంది. హిట్‌ మూవీ ‘లూసిఫర్‌’కు సీక్వెల్‌గా రూపొందడంతో ఆ అంచనాలు అందుకున్నా.. మరోవైపు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 2002లో గుజరాత్‌లో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో ఇందులో కీలక సన్నివేశాలుగా చూపించడం అందుకు కారణం. నాలుగున్నర రోజుల్లోనే ఈ సినిమా రూ.200+ కోట్లు వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది.

Latest articles

CHIKKADAPALLY: డాక్యుమెంట్ రైటర్ ల నిరసన…

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ... శనివారం (19.04.25 ) రోజున చిక్కడపల్లి సబ్...

NAGAR KURNOOL: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయం: డాక్టర్ మల్లు రవి

గురువారం (17.4.2025) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో.... పరిశ్రమలపై జరిగిన స్టాండింగ్ కమిటీలో....నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర...

SUPREME COURT: దంపతులిద్దరూ….కూర్చొని మాట్లాడుకోవాలి : ఒమర్‌ అబ్దుల్లా విడాకుల కేసులో…

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు ఇప్పించాలని కోరుతూ... సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు...

NISSAN: AIతో… డ్రైవర్‌లెస్‌ కార్లు..

ప్రముఖ వాహనాల తయారీ సంస్థ నిస్సాన్‌ మరికొద్ది రోజుల్లో .... డ్రైవర్‌ లెస్‌ కార్లను తీసుకరావలని భావిస్తుంది. మార్కెట్లో...

More like this

CHIKKADAPALLY: డాక్యుమెంట్ రైటర్ ల నిరసన…

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ... శనివారం (19.04.25 ) రోజున చిక్కడపల్లి సబ్...

NAGAR KURNOOL: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయం: డాక్టర్ మల్లు రవి

గురువారం (17.4.2025) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో.... పరిశ్రమలపై జరిగిన స్టాండింగ్ కమిటీలో....నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర...

SUPREME COURT: దంపతులిద్దరూ….కూర్చొని మాట్లాడుకోవాలి : ఒమర్‌ అబ్దుల్లా విడాకుల కేసులో…

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు ఇప్పించాలని కోరుతూ... సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు...